Mahabubnagar: పాలమూరులో రసవత్తర పోరు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో వేడెక్కుతోన్న రాజకీయం

మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంపై తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

Published : 01 May 2024 11:12 IST

మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంపై తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో తలపడిన ప్రధాన పార్టీల అభ్యర్థులే ఇప్పుడు కూడా పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2019లో రెండో స్థానంలో నిలిచిన భాజపా విజయమే లక్ష్యంగా శ్రమిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారాస సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలమూరు రాజకీయం వేడెక్కుతోంది.

Tags :

మరిన్ని