Revanth Reddy: గుజరాత్ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా తేల్చుకుందాం: సీఎం రేవంత్‌

అక్రమ కేసులకు, దిల్లీ పోలీసులకు భయపడేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy) స్పష్టంచేశారు.

Published : 01 May 2024 10:22 IST

అక్రమ కేసులకు, దిల్లీ పోలీసులకు భయపడేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy) స్పష్టంచేశారు. రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని విమర్శిస్తే గాంధీభవన్‌కు అమిత్ షా పోలీసులను పంపించారని ఆక్షేపించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ, గుజరాత్ జట్లు తలపడుతున్నాయన్న రేవంత్.. మోదీ, అమిత్ షాలకు మన పౌరుషాన్ని చూపించాలని ప్రజలను కోరారు.  

Tags :

మరిన్ని