Kushbu: ప్రధానిగా మోదీ హ్యాట్రిక్‌ కొడితేనే దేశంలో అభివృద్ధి జరుగుతుంది: సినీ నటి ఖుష్బూ

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రముఖ సినీ నటి ఖుష్బూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా పాలనలో అరకు లోయలో అభివృద్ధి కనిపించడంలేదని ఆరోపించారు.

Published : 30 Apr 2024 19:09 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రముఖ సినీ నటి ఖుష్బూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా పాలనలో అరకు లోయలో అభివృద్ధి కనిపించడంలేదని ఆరోపించారు. భాజపాకు ఓటు వేసి గెలిపిస్తే.. అరకులో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వికసిత్ భారత్ పేరుతో దేశ అభివృద్ధికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో మన పిల్లలు బాగుండాలంటే భాజపా అధికారంలోకి రావాని కోరారు. 

Tags :

మరిన్ని