వైకాపా భూ దోపిడీ అజెండాకు కేంద్రం పేరును వినియోగిస్తున్నారు: యామినీ శర్మ

ప్రజల భూములు కాజేసేందుకు వైకాపా ప్రభుత్వం లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో కొత్త మోసానికి తెరలేపిందని భాజపా నాయకురాలు యామినీ శర్మ (Yamini Sharma) విమర్శించారు.

Updated : 01 May 2024 13:54 IST

ప్రజల భూములు కాజేసేందుకు వైకాపా ప్రభుత్వం లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో కొత్త మోసానికి తెరలేపిందని భాజపా నాయకురాలు యామినీ శర్మ (Yamini Sharma) విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడల్‌ డ్రాఫ్ట్‌ను వైకాపా ప్రభుత్వం భూదోపిడీకి అనుకూలంగా మార్చుకొని చీకటి జీవోలో తెచ్చిందని ఆరోపించారు. ఐదేళ్లుగా వైకాపా నాయకులు ప్రభుత్వ, దేవాదాయ భూములు దోచుకున్నారన్నారు.  

Tags :

మరిన్ని