Ponnam: ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తొలగించాలనేదే భాజపా కుట్ర: మంత్రి పొన్నం ప్రభాకర్

భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర పన్నుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిరిసిల్లలో మీడియాతో మంత్రి మాట్లాడారు.

Published : 01 May 2024 14:55 IST

భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర పన్నుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అదానీ, అంబానీలకు దేశాన్ని అప్పగించాలని భాజపా యోచిస్తోందని విమర్శించారు. సిరిసిల్లలో మీడియాతో మంత్రి మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి అవసరమైన నిధులు అందుతాయని చెప్పారు. 

Tags :

మరిన్ని