BJP: 2 నుంచి 303 సీట్లకు ఎదిగి.. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ప్రస్థానమిది!

40 ఏళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో రెండు సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 2019లో 303 సీట్లకు చేరుకుంది. ఇప్పుడు ‘అబ్ కీ బార్  చార్ సౌ పార్’ అంటూ సరికొత్త నినాదంతో కమలదళం దూసుకుపోతోంది.

Published : 01 May 2024 10:37 IST

40 ఏళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో రెండు సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 2019లో 303 సీట్లకు చేరుకుంది. ఇప్పుడు ‘అబ్ కీ బార్  చార్ సౌ పార్’ అంటూ సరికొత్త నినాదంతో కమలదళం దూసుకుపోతోంది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి, ఇప్పుడు భాజపాకు ప్రత్యామ్నాయం లేదనే స్థితికి దేశ రాజకీయాలు చేరుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కమలదళం ప్రస్థానంపై ప్రత్యేక వీడియో.

Tags :

మరిన్ని