Telangana news: దళిత బస్తీ పథకంలో అనర్హులకు చోటు..?

వ్యవసాయ కూలీలుగా ఉన్న వారిని రైతులుగా మార్చే సంకల్పంతో అమలు చేస్తున్న దళితబస్తీ పథకం అనర్హులకు మేలు చేకూరుస్తోంది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు పనిలో పనిగా తమ కుటుంబీకులను లబ్దిదారులుగా ఎంపికచేసిన బాగోతం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది..

Published : 18 May 2022 13:16 IST

వ్యవసాయ కూలీలుగా ఉన్న వారిని రైతులుగా మార్చే సంకల్పంతో అమలు చేస్తున్న దళితబస్తీ పథకం అనర్హులకు మేలు చేకూరుస్తోంది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు పనిలో పనిగా తమ కుటుంబీకులను లబ్దిదారులుగా ఎంపికచేసిన బాగోతం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది..

Tags :

మరిన్ని