Purandeswari: ఎంపీ విజయసాయిరెడ్డిపై సీజేఐకి పురందేశ్వరి లేఖ

అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి, జగన్ పదే పదే బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. పదేళ్లుగా కేసుల్లో జాప్యం జరుగుతోందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డి చేసిన అవినీతి, దోపిడీని ప్రస్తావించిన తనపై నేరుగా విలేకరుల సమావేశంలోనే బెదిరింపులకు దిగిన విషయం లేఖలో ప్రస్తావించారు. 

Updated : 04 Nov 2023 13:39 IST

అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి, జగన్ పదే పదే బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. పదేళ్లుగా కేసుల్లో జాప్యం జరుగుతోందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డి చేసిన అవినీతి, దోపిడీని ప్రస్తావించిన తనపై నేరుగా విలేకరుల సమావేశంలోనే బెదిరింపులకు దిగిన విషయం లేఖలో ప్రస్తావించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు