Purandeswari: ఎంపీ విజయసాయిరెడ్డిపై సీజేఐకి పురందేశ్వరి లేఖ
అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి, జగన్ పదే పదే బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్కు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. పదేళ్లుగా కేసుల్లో జాప్యం జరుగుతోందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డి చేసిన అవినీతి, దోపిడీని ప్రస్తావించిన తనపై నేరుగా విలేకరుల సమావేశంలోనే బెదిరింపులకు దిగిన విషయం లేఖలో ప్రస్తావించారు.
Updated : 04 Nov 2023 13:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం