అధికారం కోల్పోతున్నామని భయంతోనే మా కార్యకర్తలపై భారాస దాడి: ఆర్ఎస్ ప్రవీణ్
అధికారం కోల్పోతున్నామని భయంతోనే భారాస నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఓటింగ్ సందర్భంగా బీఎస్పీ కార్యకర్తలపై చేసిన దాడిని ఆయన ఖండించారు. కాగజ్ నగర్లో నెంబర్ 90లో అధికారుల తీరుకు శాంతియుతంగా నిరసన చేపట్టిన తమపై భారాస నేతలు విద్వేష పూరిత నినాదాలు చేస్తూ రెచ్చగొట్టారన్నారు. ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా ఆవేదనకు గురయ్యానని అన్నారు.
Updated : 02 Dec 2023 13:12 IST
Tags :