Puvvada: ఓటమి భయంతోనే భారాసపై కాంగ్రెస్‌ ఆరోపణలు: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఓటమి భయంతోనే కాంగ్రెస్ (Congress) నేతలు భారాసపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajaykumar) విమర్శించారు. కాంగ్రెస్ పాలనలోనే దేశం సర్వనాశనమైందని ఆరోపించారు. ఇసుక, భూమాఫియాలకు పాల్పడింది హస్తం నేతలే అని ధ్వజమెత్తారు. విచక్షణ కోల్పోయినట్లు కనిపిస్తున్న నేతల మాటలే భారాస (BRS) గెలుపునకు పునాది అంటూ పేర్కొన్నారు.

Published : 04 Nov 2023 15:04 IST

ఓటమి భయంతోనే కాంగ్రెస్ (Congress) నేతలు భారాసపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajaykumar) విమర్శించారు. కాంగ్రెస్ పాలనలోనే దేశం సర్వనాశనమైందని ఆరోపించారు. ఇసుక, భూమాఫియాలకు పాల్పడింది హస్తం నేతలే అని ధ్వజమెత్తారు. విచక్షణ కోల్పోయినట్లు కనిపిస్తున్న నేతల మాటలే భారాస (BRS) గెలుపునకు పునాది అంటూ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని