Puvvada: ఓటమి భయంతోనే భారాసపై కాంగ్రెస్ ఆరోపణలు: మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఓటమి భయంతోనే కాంగ్రెస్ (Congress) నేతలు భారాసపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajaykumar) విమర్శించారు. కాంగ్రెస్ పాలనలోనే దేశం సర్వనాశనమైందని ఆరోపించారు. ఇసుక, భూమాఫియాలకు పాల్పడింది హస్తం నేతలే అని ధ్వజమెత్తారు. విచక్షణ కోల్పోయినట్లు కనిపిస్తున్న నేతల మాటలే భారాస (BRS) గెలుపునకు పునాది అంటూ పేర్కొన్నారు.
Published : 04 Nov 2023 15:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ అంటే బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు