Andhra News: మా తల్లిదండ్రులకు రక్షణ కల్పించండి.. యువతి వేడుకోలు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని కావేటి నాగేపల్లి గ్రామానికి చెందిన రామయ్య అనే రైతుకు సంబంధించిన 3.36 ఎకరాల భూమిని గతంలో నాసన్ కంపెనీకి తీసుకున్నారు. పరిహారం తక్కువగా ఉండటంతో రైతు తన భూమిని ఇవ్వనని హైకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల రైతు తన పొలానికి కంచె వేయడంతో.. పోలీసులు, రెవెన్యూ అధికారులు, నాసన్ కంపెనీ ప్రతినిధులు రైతు రామయ్య, అతడి భార్యను నిర్బంధించి కంచె తొలగించారు. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని రామయ్య కుమార్తె ప్రియాంక కోరుతోంది.
Updated : 09 Nov 2022 12:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం