Cime news: ప్రయాగ్రాజ్లో దారుణం.. ఐదుగురి హత్య..
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు గురయ్యారు. ఇందులో ఓ చిన్నారి, దివ్యాంగురాలు సహా ఇద్దరు మహిళలున్నారు. దుండగులు ఇంటి యజమాని రాజ్ కుమార్ దంపతులతో పాటు ఆయన కూతురు, కోడలు, మనవరాలిని హత్య చేశారు. అనంతరం ఇంటికి నిప్పు పెట్టి పారిపోయారు.
Published : 23 Apr 2022 12:48 IST
Tags :