G20 Summit-Live: జీ 20 శిఖరాగ్ర సమావేశం.. ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
భారత్ అధ్యక్షతన ప్రతిష్ఠాత్మక జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు (G20 Summit) ప్రారంభమైంది. దిల్లీలోని ప్రగతి మైదాన్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన భారత్ మండపంలో ఈ సమావేశం జరుగుతోంది. పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.
Updated : 09 Sep 2023 12:27 IST
Tags :