GST: దేశంలో తగ్గిన వస్తు, సేవల పన్ను వసూళ్ల జోరు
దేశంలో వస్తు, సేవల పన్ను-జీఎస్టీ వసూళ్ల జోరు కాస్త తగ్గింది. మే నెలలో లక్షా 40 వేల 885 కోట్లు వసూలైనట్లు కేంద్రం ప్రకటించింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 44 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. అయితే ఏప్రిల్ లో జీఎస్టీ వసూళ్లు లక్షా 68వేల కోట్లు కాగా మేనెలలో భారీ తగ్గుదల నమోదైంది.
Published : 01 Jun 2022 16:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?