Bengaluru: బెంగళూరును మరోసారి ముంచెత్తిన భారీ వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ!
కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వానతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. బెంగళూరుకు మరో మూడు రోజులపాటు భారీ వర్షం ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైన పని ఉంటే తప్ప.. ఎవరూ బయటకు రావద్దని సూచించారు.
Published : 20 Oct 2022 12:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం