Bengaluru: బెంగళూరును మరోసారి ముంచెత్తిన భారీ వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ!

కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వానతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. బెంగళూరుకు మరో మూడు రోజులపాటు భారీ వర్షం ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైన పని ఉంటే తప్ప.. ఎవరూ బయటకు రావద్దని సూచించారు.

Published : 20 Oct 2022 12:40 IST

కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వానతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. బెంగళూరుకు మరో మూడు రోజులపాటు భారీ వర్షం ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైన పని ఉంటే తప్ప.. ఎవరూ బయటకు రావద్దని సూచించారు.

Tags :

మరిన్ని