Karnataka: ఇస్రో ఛీఫ్ ఎస్.సోమనాథ్ను సత్కరించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
చంద్రుని దక్షిణ ధ్రువంపై ‘చంద్రయాన్-3’ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇస్రో ఛీఫ్ ఎస్.సోమనాథ్ను సత్కరించారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రాన్ని సందర్శించిన ఆయన సోమనాథ్కు శాలువా కప్పి సత్కరించారు. ‘చంద్రయాన్-3’ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలను, సిబ్బందిని సిద్ధరామయ్య అభినందించారు. మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
Published : 24 Aug 2023 15:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్