Karnataka: ఇస్రో ఛీఫ్ ఎస్‌.సోమనాథ్‌ను సత్కరించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

చంద్రుని దక్షిణ ధ్రువంపై ‘చంద్రయాన్-3’ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇస్రో ఛీఫ్ ఎస్.సోమనాథ్‌ను సత్కరించారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రాన్ని సందర్శించిన ఆయన సోమనాథ్‌కు శాలువా కప్పి సత్కరించారు. ‘చంద్రయాన్-3’ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలను, సిబ్బందిని సిద్ధరామయ్య అభినందించారు. మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 24 Aug 2023 15:10 IST

చంద్రుని దక్షిణ ధ్రువంపై ‘చంద్రయాన్-3’ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇస్రో ఛీఫ్ ఎస్.సోమనాథ్‌ను సత్కరించారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రాన్ని సందర్శించిన ఆయన సోమనాథ్‌కు శాలువా కప్పి సత్కరించారు. ‘చంద్రయాన్-3’ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలను, సిబ్బందిని సిద్ధరామయ్య అభినందించారు. మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు