CM KCR: దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్
జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ...ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. దేశంలోని తాజా పరిస్థితులపై చర్చించే అవకాశాలున్నాయి.
Published : 21 May 2022 15:05 IST
Tags :