Khammam: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతుకి తీరని నష్టం: భట్టి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే భారీ సాగు నీటి ప్రాజెక్టులను నిర్మించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నాగార్జునసాగర్, దేవాదుల, కడెం, నెట్టెంపాడు, కోయల్సాగర్, తదితర ప్రాజెక్టులను నిర్మించింది మేం కాదా అని ప్రశ్నించారు. ఫలితంగా లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలుచేయాలని డిమాండ్ చేశారు.
Published : 22 Apr 2022 13:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?