Madhya Pradesh: నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం..
అత్యాచారం కేసులో నిందితుడైన మధ్యప్రదేశ్ యువకుడు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ యువకుడికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసింది. బెయిల్ వచ్చిందని నిందితుడిని స్వాగతిస్తూ బాధితురాలు నివసిస్తున్న ప్రాంతంలో భయ్యా తిరిగి వచ్చాడు అంటూ పోస్టర్లు వెలిశాయి.
Published : 06 May 2022 13:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?