TS News: మంత్రులకు సవాల్‌గా లోక్‌సభ ఎన్నికలు.. సమన్వయం నుంచి విజయం వరకు వారిదే బాధ్యత

లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ మంత్రులకు సవాల్‌గా మారాయి. పలు లోక్‌సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌ఛార్జిగా నియమించిన కాంగ్రెస్ (Congress)..  గెలుపు బాధ్యతలను అప్పగించింది.

Published : 28 Apr 2024 11:28 IST

లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ మంత్రులకు సవాల్‌గా మారాయి. పలు లోక్‌సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌ఛార్జిగా నియమించిన కాంగ్రెస్ (Congress)..  గెలుపు బాధ్యతలను అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు రాష్ట్రవ్యాప్తంగా దృష్టి సారించినా, మంత్రులకు ప్రత్యేకంగా నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోజూ సభలు, రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. మంత్రులు తమకు అప్పగించిన నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి సారించారు. 

Tags :

మరిన్ని