Population: దేశంలో తగ్గిన హిందూ జనాభా.. పెరిగిన ముస్లింలు

దేశంలో హిందువుల జనాభా వాటా తగ్గుతోందని ప్రధానమంత్రి సలహా మండలి నివేదిక వెల్లడించింది. 1950తో పోల్చుకుంటే 2015లో హిందువుల జనాభా వాటా 7.82 శాతం తగ్గినట్లు పేర్కొంది.

Published : 10 May 2024 13:13 IST

దేశంలో హిందువుల జనాభా వాటా తగ్గుతోందని ప్రధానమంత్రి సలహా మండలి నివేదిక వెల్లడించింది. 1950తో పోల్చుకుంటే 2015లో హిందువుల జనాభా వాటా 7.82 శాతం తగ్గినట్లు పేర్కొంది. అదే సమయంలో ముస్లిం జనాభా వాటా 43 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 38 ఇస్లామిక్ దేశాల్లో మెజారిటీ మతస్తుల సంఖ్య పెరిగిందని తెలిపింది.

Tags :

మరిన్ని