Raghunandan Rao: ఎప్పుడూ బాధితురాలి తరఫునే పోరాడతా: రఘునందన్ రావు
అత్యాచారానికి గురైన బాలికకు సంబంధించి తాను ఎలాంటి విషయాలు వెల్లడించలేదని రఘునందన్ రావు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ తనపై బురద చల్లుతోందని మండిపడ్డారు. ఎంఐఎం నేతలపై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని తెలిపారు.
Published : 07 Jun 2022 13:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం