Munugode bypoll: మునుగోడు ఉపఎన్నిక చరిత్ర సృష్టించింది: రాజగోపాల్ రెడ్డి

భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా యుద్ధ వాతావరణంలో మునుగోడు ఎన్నికలు జరిగాయని భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెరాస పార్టీ అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. స్థానిక పోలీసులు తెరాసకు వంతపాడారని విమర్శించారు. 

Updated : 04 Nov 2022 13:10 IST

భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా యుద్ధ వాతావరణంలో మునుగోడు ఎన్నికలు జరిగాయని భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెరాస పార్టీ అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. స్థానిక పోలీసులు తెరాసకు వంతపాడారని విమర్శించారు. 

Tags :

మరిన్ని