Nara Lokesh: శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్‌ కుటుంబ సభ్యులు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాన్ష్‌ జన్మదినం సందర్భంగా లోకేశ్‌- బ్రాహ్మణి దంపతులు, నారా భువనేశ్వరి గురువారం స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. దేవాన్ష్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు రూ.38 లక్షలను తితిదే అన్నప్రసాదం ట్రస్ట్‌కు లోకేశ్‌ విరాళమిచ్చారు. 

Updated : 21 Mar 2024 14:37 IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాన్ష్‌ జన్మదినం సందర్భంగా లోకేశ్‌- బ్రాహ్మణి దంపతులు, నారా భువనేశ్వరి గురువారం స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. దేవాన్ష్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు రూ.38 లక్షలను తితిదే అన్నప్రసాదం ట్రస్ట్‌కు లోకేశ్‌ విరాళమిచ్చారు. 

Tags :

మరిన్ని