Nara Lokesh: ముగింపు దశకు చేరుకున్న యువగళం
యువగళంతో నారా లోకేశ్ జనగళమై నినదించారు. నవశకానికి నాంది అంటూ గర్జించారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల నీరాజనాలతో ముందుకు సాగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర.. నేడు విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద ముగియనుంది.
Updated : 18 Dec 2023 12:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు