Nara Lokesh: ముగింపు దశకు చేరుకున్న యువగళం

యువగళంతో నారా లోకేశ్‌ జనగళమై నినదించారు. నవశకానికి నాంది అంటూ గర్జించారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల నీరాజనాలతో ముందుకు సాగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర.. నేడు విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద ముగియనుంది.

Updated : 18 Dec 2023 12:34 IST

యువగళంతో నారా లోకేశ్‌ జనగళమై నినదించారు. నవశకానికి నాంది అంటూ గర్జించారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల నీరాజనాలతో ముందుకు సాగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర.. నేడు విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద ముగియనుంది.

Tags :

మరిన్ని