Andhra News: ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. సర్కార్పై వారిలో తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులను విధులకు దూరం పెట్టింది. ఇందుకోసం ఏపీ ఉచిత, నిర్బంధ విద్య నియమాలు-2010కి సవరణ చేసింది. విద్యా హక్కు చట్టం అమలుకు 2011 మార్చి 3న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు-20ని సవరిస్తూ గెజిట్ ప్రకటన విడుదల చేసింది.
Published : 30 Nov 2022 10:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం