Andhra News:6 నెలలుగా జీతాల కోసం ఎదురుచూపులు
నిత్యం చెత్త, దుమ్ము, ధూళిలో ఉంటూనే మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు వారు. ప్రభుత్వం నుంచి వచ్చే అరకొర జీతాలతోనే బతుకుని వెళ్లదీసే ప్రాణాలు అవి.నాలుగు పైసలు వస్తే గానీ ఐదు వేళ్లు నోట్లోకెళ్లని జీవితాలపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు. 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఏలూరు నగర శివారు కార్మికులు ఆకలి మంటలతో అలమటిస్తున్నారు.
Published : 21 Jun 2022 12:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్