Andhra news: మండుతున్న ఇంధన ధరలు.. పెట్రోల్ బైక్ను ఎలక్ట్రిక్ బైక్గా మారుస్తాం
ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజారవాణాలోనూ టికెట్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. విద్యుత్ వాహనాల ధరలూ ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో పెట్రోల్ బైక్ను ఎలక్ట్రిక్ బైక్గా మారుస్తామని అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ విద్యార్థులు ముందుకొచ్చారు.ఈ వాహన విశేషాలేంటో చూసేయండి.
Published : 18 Apr 2022 18:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?