PM Modi: తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ మార్గంలో మోదీ ప్రయాణం

భారత్ లో తొలిసారి నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగులు పెట్టింది. పశ్చిమ బెంగాల్  రాజధాని కోల్ కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గం బుధవారం ప్రారంభమైంది. హావ్‌డా మైదాన్ నుంచి ఎస్ ప్లెనెడ్ మధ్యలో ఉన్నఅండర్ వాటర్ మెట్రో సేవలు ప్రయాణికులకు అద్భుత అనుభూతిని పంచనున్నాయి.

Published : 06 Mar 2024 18:01 IST

భారత్ లో తొలిసారి నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగులు పెట్టింది. పశ్చిమ బెంగాల్  రాజధాని కోల్ కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గం బుధవారం ప్రారంభమైంది. హావ్‌డా మైదాన్ నుంచి ఎస్ ప్లెనెడ్ మధ్యలో ఉన్నఅండర్ వాటర్ మెట్రో సేవలు ప్రయాణికులకు అద్భుత అనుభూతిని పంచనున్నాయి.

Tags :

మరిన్ని