Telangana news: గిరిజనులపై పోలీసుల లాఠీఛార్జీ
దశాబ్దాల క్రితం నుంచే సాగు చేసుకుంటున్న భూములపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అటవీశాఖ హక్కులు కల్పించడంలేదని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రికి గోడు వెళ్లబోసుకుంటామంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం వాసులు చేపట్టిన పాదయాత్ర రణరంగాన్ని తలపించింది. పిల్లాపాపలు, వృద్ధులతో కలిసి బయల్దేరిన గిరిజనులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.
Published : 27 Jun 2022 21:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్