Kakinada: వైకాపా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ను నిలదీసిన మహిళలు
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిలో వైకాపా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాల కోసం 45 రోజులుగా దీక్షలు చేస్తుంటే.. ఏనాడూ పలకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పట్టించుకోని వారికి ఓటు ఎందుకు వేయాలని నిలదీశారు.
Updated : 23 Mar 2024 16:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?