Kakinada: వైకాపా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్‌ను నిలదీసిన మహిళలు

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిలో వైకాపా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్‌కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాల కోసం 45 రోజులుగా దీక్షలు చేస్తుంటే.. ఏనాడూ పలకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పట్టించుకోని వారికి ఓటు ఎందుకు వేయాలని నిలదీశారు. 

Updated : 23 Mar 2024 16:21 IST

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిలో వైకాపా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్‌కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాల కోసం 45 రోజులుగా దీక్షలు చేస్తుంటే.. ఏనాడూ పలకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పట్టించుకోని వారికి ఓటు ఎందుకు వేయాలని నిలదీశారు. 

Tags :

మరిన్ని