Andhra News: పులిగడ్డ అక్విడక్ట్‌పై దివిసీమ రైతుల ఆందోళన

ఎన్నో ఏళ్లుగా లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు రవాణా సేవలు అందిస్తున్న పులిగడ్డ అక్విడక్ట్  శిథిలావస్థకు చేరింది. కృష్ణా నదికి వచ్చిన ఎన్నో వరదలు, ఉప్పెనలు తట్టుకుని నిలబడిన ఈ అక్విడక్టుకు ప్రస్తుతం మరమ్మతులు చేయించకపోవడంతో శిథిలావస్థకు చేరింది. దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు.. నీరు ఎప్పుడు విడుదల చేస్తారోనని ఎదురు చూస్తున్నారు.

Published : 01 Jul 2022 15:23 IST

ఎన్నో ఏళ్లుగా లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు రవాణా సేవలు అందిస్తున్న పులిగడ్డ అక్విడక్ట్  శిథిలావస్థకు చేరింది. కృష్ణా నదికి వచ్చిన ఎన్నో వరదలు, ఉప్పెనలు తట్టుకుని నిలబడిన ఈ అక్విడక్టుకు ప్రస్తుతం మరమ్మతులు చేయించకపోవడంతో శిథిలావస్థకు చేరింది. దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు.. నీరు ఎప్పుడు విడుదల చేస్తారోనని ఎదురు చూస్తున్నారు.

Tags :

మరిన్ని