Andhra News: పులిగడ్డ అక్విడక్ట్పై దివిసీమ రైతుల ఆందోళన
ఎన్నో ఏళ్లుగా లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు రవాణా సేవలు అందిస్తున్న పులిగడ్డ అక్విడక్ట్ శిథిలావస్థకు చేరింది. కృష్ణా నదికి వచ్చిన ఎన్నో వరదలు, ఉప్పెనలు తట్టుకుని నిలబడిన ఈ అక్విడక్టుకు ప్రస్తుతం మరమ్మతులు చేయించకపోవడంతో శిథిలావస్థకు చేరింది. దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు.. నీరు ఎప్పుడు విడుదల చేస్తారోనని ఎదురు చూస్తున్నారు.
Published : 01 Jul 2022 15:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం