Punjab: లుథియానాలో హిందుత్వ నాయకులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు!
పంజాబ్లోని లుథియానాలో పలువురు హిందుత్వ నాయకులకు.. పోలీసులు బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఇటీవల శివసేన పార్టీకి చెందిన సుధీర్ సూరిని దుండగుడు తుపాకీతో కాల్చిచంపిన తర్వాత.. ప్రభుత్వం కల్పించే భద్రతపై విమర్శలు వచ్చాయి. ఫలితంగా లుథియానా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శివసేన నాయకుడు అమిత్ అరోరా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉన్న దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే, వీటికి నాయకుల నుంచి డబ్బు వసూలు చేశారా?లేదా అనేది తెలియాల్సి ఉంది.
Published : 07 Nov 2022 20:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం