Punjab: లుథియానాలో హిందుత్వ నాయకులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు!

పంజాబ్‌లోని లుథియానాలో పలువురు హిందుత్వ నాయకులకు.. పోలీసులు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఇటీవల శివసేన పార్టీకి చెందిన సుధీర్  సూరిని దుండగుడు తుపాకీతో కాల్చిచంపిన తర్వాత.. ప్రభుత్వం కల్పించే భద్రతపై విమర్శలు వచ్చాయి. ఫలితంగా లుథియానా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శివసేన నాయకుడు అమిత్ అరోరా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉన్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే, వీటికి నాయకుల నుంచి డబ్బు వసూలు చేశారా?లేదా అనేది తెలియాల్సి ఉంది.

Published : 07 Nov 2022 20:16 IST

పంజాబ్‌లోని లుథియానాలో పలువురు హిందుత్వ నాయకులకు.. పోలీసులు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఇటీవల శివసేన పార్టీకి చెందిన సుధీర్  సూరిని దుండగుడు తుపాకీతో కాల్చిచంపిన తర్వాత.. ప్రభుత్వం కల్పించే భద్రతపై విమర్శలు వచ్చాయి. ఫలితంగా లుథియానా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శివసేన నాయకుడు అమిత్ అరోరా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉన్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే, వీటికి నాయకుల నుంచి డబ్బు వసూలు చేశారా?లేదా అనేది తెలియాల్సి ఉంది.

Tags :

మరిన్ని