Karnataka CM: కర్ణాటక సీఎం పీఠం సిద్ధరామయ్యదే..!
ఈనెల 20న కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎంగా సిద్ధరామయ్య (siddaramaiah), ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిల్లీలో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని.. ఏకాభిప్రాయాన్ని విశ్వసిస్తుంది తప్ప నియంతృత్వాన్ని కాదని తెలిపారు.
Published : 18 May 2023 13:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ