TTD: ఫిబ్రవరిలో తిరుమలలో ధార్మిక సదస్సు: తితిదే ఛైర్మన్‌

తిరుమలలో ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహించనున్నట్లు తితిదే (TTD) ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పెద్దఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమంలో 57 మంది పీఠాధిపతులు తమ సూచనలు, సలహాలు ఇవ్వనున్నారని వివరించారు.

Updated : 31 Jan 2024 12:23 IST

తిరుమలలో ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహించనున్నట్లు తితిదే (TTD) ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పెద్దఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమంలో 57 మంది పీఠాధిపతులు తమ సూచనలు, సలహాలు ఇవ్వనున్నారని వివరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు