బ్రేకింగ్
25 Apr 2024 | 15:23 IST
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో పూర్తయింది. 25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 4,210 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్ జరగనుంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం (మే 5 - మే 11)
- నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
- ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
- శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
- కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
- టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
- ఒరులేయవి ఒనరించిన...
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
- బెంగళూరు హ్యాట్రిక్
- దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్