బ్రేకింగ్

breaking
02 May 2024 | 17:55 IST

గెలుపు మనదే.. అభివృద్ధికి పునాదులు వేద్దాం: చంద్రబాబు

రాయచోటి: ‘ గెలుపు మనదే.. అభివృద్ధికి పునాదులు వేసుకుందాం’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన ప్రసగించారు. ‘‘ వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టోలో 99శాతం అమలైనట్లు జగన్‌ చెబుతున్నారు. కానీ, 99శాతం అమలు కాలేదు. కూటమి మ్యానిఫెస్టోలో దమ్ముంది. అన్ని వర్గాలవారికి న్యాయం చేశాం. సంపద సృష్టించి.. ప్రజలకు పంచడమే మా విధానం. అధికారంలోకి వచ్చిన వారంలో జగన్‌ సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారు. పీఆర్‌సీ ఇస్తామన్నారు. ఈ హామీలన్నీ ఏమయ్యాయి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని