బ్రేకింగ్
02 May 2024 | 17:55 IST
గెలుపు మనదే.. అభివృద్ధికి పునాదులు వేద్దాం: చంద్రబాబు
రాయచోటి: ‘ గెలుపు మనదే.. అభివృద్ధికి పునాదులు వేసుకుందాం’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన ప్రసగించారు. ‘‘ వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టోలో 99శాతం అమలైనట్లు జగన్ చెబుతున్నారు. కానీ, 99శాతం అమలు కాలేదు. కూటమి మ్యానిఫెస్టోలో దమ్ముంది. అన్ని వర్గాలవారికి న్యాయం చేశాం. సంపద సృష్టించి.. ప్రజలకు పంచడమే మా విధానం. అధికారంలోకి వచ్చిన వారంలో జగన్ సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. పీఆర్సీ ఇస్తామన్నారు. ఈ హామీలన్నీ ఏమయ్యాయి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
- అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
- హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
- రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
- మన చరిత్రేంటో లోకమంతా చూసింది
- ‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
- గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
- ‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
- ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?