Amaravati : అమరావతి రైతుల మహోద్యమం @ 1,500 రోజులు
అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం గురువారానికి 1500వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం బృందావన్ గార్డెన్స్ టెంపుల్ వెనక ఉన్న ఖాళీ స్థలం నుంచి హిందుకళాశాల వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు రైతులకు సంఘీభావంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత విద్యార్థులు, మహిళలు, అమరావతి రాజధాని రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆ చిత్రాలు..
Updated : 25 Jan 2024 11:51 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?