Amaravati : అమరావతి రైతుల మహోద్యమం @ 1,500 రోజులు

అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం గురువారానికి 1500వ రోజుకు చేరుకుంది. ఈ  సందర్భంగా యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం బృందావన్ గార్డెన్స్ టెంపుల్ వెనక ఉన్న ఖాళీ స్థలం నుంచి హిందుకళాశాల వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు  రైతులకు సంఘీభావంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత విద్యార్థులు, మహిళలు, అమరావతి రాజధాని రైతులు  పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.  ఆ చిత్రాలు.. 

Updated : 25 Jan 2024 11:51 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని