Congress: మణిపుర్‌లో భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రారంభం

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర మణిపుర్‌ నుంచి మొదలైంది. ఈ సందర్భంగా ఆంగ్లో మణిపుర్‌ వీరుల స్మారకార్థం నిర్మించిన ఖోంగ్‌జోమ్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద రాహుల్‌ నివాళులర్పించారు. అనంతరం యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్‌ నాయకులు, ప్రజలు హాజరయ్యారు.

Updated : 14 Jan 2024 20:28 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని