Tirupati: ఎస్వీ యూనివర్సిటీలో ఘనంగా న్యాయశాస్త్ర దశాబ్ది ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డా. జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రసంగించారు. వర్సిటీ నిర్వాహకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated : 26 Mar 2024 20:07 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని