Yadadri: భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఫొటోలు..

Updated : 01 Jan 2024 14:54 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని