PM Modi: మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్షో.. భారీగా తరలివచ్చిన అభిమానులు
హైదరాబాద్: తెలంగాణలో భాజపా విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం మల్కాజిగిరి లోక్సభ పరిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్షో నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో పాటు పలురు భాజపా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సుమారు గంట సేపు ఈ యాత్ర కొనసాగనుంది. కళాబృందాలు, ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. రోడ్షో అనంతరం ప్రధాని రాజ్భవన్కు చేరుకుంటారు. ఫొటోలు..
Updated : 15 Mar 2024 18:09 IST
1/23
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక