Pawan Kalyan: వారాహిపై జనసేనాని.. పార్టీ ఆవిర్భావ సభకు బయలుదేరిన పవన్‌

జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడ నుంచి మచిలీపట్నం బయలుదేరారు. ఆటోనగర్‌లో పవన్‌కు గజమాలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వారాహి వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా పవన్‌ ముందుకు సాగారు.

Updated : 14 Mar 2023 19:02 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని