Republic Day: విజయవాడలో గణతంత్ర వేడుకలు.. పాల్గొన్న గవర్నర్‌

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఏపీ రాష్ట్ర గవర్నర్‌  జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఎగురవేశారు. అంతకుముందు గవర్నర్‌కు ముఖ్యమంత్రి జగన్‌, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఆ చిత్రాలు.. 

Updated : 26 Jan 2024 13:46 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని