Telangana News : ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల ర్యాలీ

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్దఎత్తున జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు తీశారు.  

Updated : 16 Sep 2022 20:05 IST
1/25
నల్గొండలో.. నల్గొండలో..
2/25
3/25
ఉప్పల్‌లో ర్యాలీ ఉప్పల్‌లో ర్యాలీ
4/25
5/25
అంబర్‌పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ఆధ్వర్యంలో..
అంబర్‌పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ఆధ్వర్యంలో..
6/25
గోల్నాకలో.. గోల్నాకలో..
7/25
బాగ్‌ లింగంపల్లిలో.. బాగ్‌ లింగంపల్లిలో..
8/25
కరీంనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, జడ్పీ ఛైర్మన్‌ విజయ తదితరులు కరీంనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, జడ్పీ ఛైర్మన్‌ విజయ తదితరులు
9/25
ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
10/25
హనుమకొండలో.. హనుమకొండలో..
11/25
ర్యాలీలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ర్యాలీలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
12/25
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ర్యాలీ చేస్తున్న నన్నపు నేని నరేందర్‌, కలెక్టర్ డా.గోపి, 
కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, నగర మేయర్ గుండు సుధారాణి తదితరులు వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ర్యాలీ చేస్తున్న నన్నపు నేని నరేందర్‌, కలెక్టర్ డా.గోపి, కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, నగర మేయర్ గుండు సుధారాణి తదితరులు
13/25
జనగామ జిల్లా కేంద్రంలో ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ జిల్లా కేంద్రంలో ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
14/25
మహబూబ్‌నగర్‌ జడ్పీ మైదానం నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌ జడ్పీ మైదానం నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
15/25
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న, పాలనాధికారి సిక్తా పట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న, పాలనాధికారి సిక్తా పట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తదితరులు
16/25
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు
17/25
18/25
పీపుల్స్‌ ప్లాజా వద్ద నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు
పీపుల్స్‌ ప్లాజా వద్ద నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు
19/25
20/25
21/25
ఖమ్మం జిల్లా కేంద్రంలో.. ఖమ్మం జిల్లా కేంద్రంలో..
22/25
23/25
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మువ్వన్నెల రెపరెపలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మువ్వన్నెల రెపరెపలు
24/25
సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి ఎంజీ రోడ్‌ గాంధీ బొమ్మ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి ఎంజీ రోడ్‌ గాంధీ బొమ్మ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
25/25

మరిన్ని