DSC Notification : విజయవాడలో మంత్రి బొత్స కార్యాలయం వద్ద ఉద్రిక్తత
విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ డీవైఎఫ్ఐ కార్యకర్తలు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ముట్టడికి యత్నించిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆ చిత్రాలు..
Updated : 03 Jan 2024 13:00 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Tags :