Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ నేతల విస్తృత ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీ మల్కాజిగిరిలో రోడ్‌ షో నిర్వహించారు. మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం సాగించారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి హనుమంత్‌రావు, అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 28 Nov 2023 16:51 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని