Hyderabad: గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్‌.. ఫొటోలు

హైదరాబాద్‌: గచ్చిబౌలి స్టేడియంలో ‘హైదరాబాద్‌ ఆఫ్‌ మారథాన్‌’ నిర్వహించారు. ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, పుల్లెల గోపీచంద్‌ తదితరులు హాజరయ్యారు. 20కే, 10కే, 5కే విభాగాల్లో మారథాన్‌ నిర్వహించారు. పెద్దఎత్తున యువత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫొటోలు మీకోసం..

Updated : 05 Nov 2023 10:48 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని