KTR : చౌటుప్పల్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 60 ఏళ్ల పాటు మునుగోడు ప్రజలను ఇబ్బందికి గురి చేసింది ఎవరని ప్రశ్నించారు.  ఆ చిత్రాలు..

Updated : 22 Nov 2023 14:46 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని