CM Jagan: సీఎం జగన్ ‘సిద్ధం’ సభకు ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరుగుతున్న ముఖ్యమంత్రి సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు తరలి వెళ్లడంతో  చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 96 బస్సులు ఉండగా 80 బస్సులవరకు సభకు వెళ్లాయి. బస్సులను సభలకు కేటాయించి తమను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు..

Updated : 10 Mar 2024 12:58 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని