CM Jagan: సీఎం జగన్ ‘సిద్ధం’ సభకు ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరుగుతున్న ముఖ్యమంత్రి సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు తరలి వెళ్లడంతో చీరాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 96 బస్సులు ఉండగా 80 బస్సులవరకు సభకు వెళ్లాయి. బస్సులను సభలకు కేటాయించి తమను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు..
Updated : 10 Mar 2024 12:58 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా